వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడిలో 45 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan
ఇస్లామాబాద్‌: పాకిస్ధాన్లో ఒక ప్రమాదంలో 45 మంది మరణించారు. గిరిజన గ్రామంలో జరిగిన ఆత్మాహుతి బాంబుదాడిలో 45 మంది మృతి చెందగా 90 మంది వరకు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌, పాక్‌ సరిహద్దులో ఉన్న యాంగుంద్‌ గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. మోటారుసైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద తనను తాను పేల్చుకున్నాడు.

అక్కడ ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. అనేక దుకాణాలు కూడా ఉండటంతో ఆ సమయంలో రద్దీగా ఉంది. ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న జైలు గోడ కూలిపోవటంతో పలువురు ఖైదీలు పారిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X