జగన్ కు అందివస్తున్న అవకాశం, ఓదార్పు యాత్ర సక్సెస్

జగన్ ఓదార్పు యాత్రలో నేతలు సరికొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఈ ఓదార్పు యాత్ర కోసం వైఎస్ జగన్ సకాలంలో ఈ జిల్లాకు వచ్చినప్పటికీ నాయకులు కావాలనే ఈ యాత్రను ఆలస్యంగా ప్రారంభించారు. అలా మూడు గంటల ఆలస్యంతో ప్రారంభమైన ఈ యాత్ర తొలి రోజు ముగిసే సరికి 12 గంటల ఆలస్యంతో వుంది. రెండో రోజు శుక్రవారం కూడా అదే తీరులో కొనసాగుతోంది. నిర్ణీత సమయం కన్నా ఆరు గంటల ఆలస్యంగా జరుగుతోంది.
జగన్ ఓదార్పు యాత్ర రెండో రోజు స్ధానికేతర నేతల హవా ప్రముఖంగా కన్పించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకష్ణ తన అనుచరులతోసహా 200 వాహనాల వరకు జగన్ కాన్వాయ్లో ఏర్పాటు చేయించారు. వీరితోపాటు రాయచోటి ఎంఎల్ఏ జి.శ్రీకాంత్రెడ్డి, ఏలూరు ఎంఎల్ఏ ఆళ్ల నాని తదితరులు తమతమ బలగాలను తీసుకొచ్చారు. స్ధానిక ప్రజలతో వీరు కలిసిపోవడంతో జగన్ అడుగుపెట్టిన చోటల్లా వేలాది మంది కన్పించేలా ఈ నాయకులు తమ ప్రయత్నాలు కొనసాగించారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications