వైయస్ జగన్ సముద్రంలో నీటి బొట్టు మాత్రమే: సర్వే సత్యనారాయణ

పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ మంచి భవిష్యత్తును సాధించుకోవడానికి వీలుందని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడయ్యారని ఆయన అన్నారు. అధిష్టానం రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం రాజశేఖర రెడ్డికి లభించిందని ఆయన అన్నారు. జగన్ వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన రుసరుసలాడారు. తెల్లారి లేవగానే టీవీ చానెళ్లు జగన్ వార్తలనే ప్రసారం చేస్తున్నాయని, జగన్ కు అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నాయని, రాష్ట్రంలో మరే విషయాలు లేనట్లు జగన్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
More From
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications