బయ్యారం మైన్స్ అక్రమాలపై అసెంబ్లీలో దుమారం

ప్రతిపక్షాలు గొడవ చేస్తున్న సమయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఎదురు దాడికి దిగారు. ఈ అంశంపై పలు మార్లు శాసనసభలో చర్చించామని ఆయన చెప్పారు. బయ్యారం గనుల వ్యవహారంపై నిన్ననే చర్చించామని, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సమాధానం కూడా ఇచ్చారని, దానిపై మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గనుల లీజు విషయంలో విధాన నిర్ణయాల్లో లోపాలు లేవని ఆయన చెప్పారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications