వైయస్ జగన్ పై హైకమాండ్ బాణం గురి తప్పిందా?

అంబటి రాంబాబుపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబటి రాంబాబును సస్పెండ్ చేయడం చారిత్రాత్మక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తమ రాష్ట్రానికి చెందిన యువ శాసనసభ్యులతో సమావేశం కావడంలో తప్పు లేదని, రాహుల్ గాంధీయే తమ నాయకుడని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు దిశానిర్దేశం చేసేది జగనే అని ఆయన అన్నారు. జగన్ యాత్ర వ్యక్తిగతమైనా కాంగ్రెసుకు లాభం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మనుషులు జగన్ యాత్రకు ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వ్యతిరేక శక్తులు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆషాఢభూతుల మాటలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications