చంద్రబాబు డుమ్మాపై చిరుంజీవి నో కామెంట్

ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ఒక పార్టీ నుంచి ఒక ప్రతినిధిని మాత్రమే అనుమతించాలని తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారమే ముఖ్యమని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడంలో కేంద్రం జోక్యం చేసుకోదనడం సరి కాదని ఆయన అన్నారు. మహారాష్ట్రలోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉన్నందున సమస్య పరిష్కారానికి కేంద్రం నడుం బిగించాలని ఆయన అన్నారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications