ధర్మపురి నుంచి తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు

ఎనిమిది స్థానాల్లో తెరాస అభ్యర్థులు, ఒక స్థానంలో బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వేములవాడ నుంచి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన చెన్నమనేని రమేష్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికల ద్వారా తెరాస ఒక సీటు లాభపడుతోంది.












Click it and Unblock the Notifications