హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మపురి నుంచి తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Koppula Eshwar
హైదరాబాద్‌ : ధర్మపురి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థులపై 42,521 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండు స్థానాల్లో తెరాస విజయం సాధించగా, మిగతా 9 స్థానాల్లో కూడా తెలంగాణవాదులే ఆధిక్యంలో ఉన్నారు.

ఎనిమిది స్థానాల్లో తెరాస అభ్యర్థులు, ఒక స్థానంలో బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వేములవాడ నుంచి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన చెన్నమనేని రమేష్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికల ద్వారా తెరాస ఒక సీటు లాభపడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X