ధర్మపురి నుంచి తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపు
ఎనిమిది స్థానాల్లో తెరాస అభ్యర్థులు, ఒక స్థానంలో బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వేములవాడ నుంచి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన చెన్నమనేని రమేష్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఉప ఎన్నికల ద్వారా తెరాస ఒక సీటు లాభపడుతోంది.
Comments
తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉప ఎన్నికలు కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్ ఫలితాలు telangana rashtra samithi telangana by polls koppula eshwar hyderabad results
Story first published: Friday, July 30, 2010, 11:07 [IST]