తెలంగాణ కోసం చంద్రబాబుతో విభేదించా: నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మనసావాచాకర్మణా తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. పదవులపై తనకు వ్యామోహం లేదని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని చూసి తెలంగాణ కోసం తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ ఆత్మహత్యలు హైదరాబాద్ nagam janardhan reddy telugu desam telangana suicides hyderabad
Story first published: Saturday, July 31, 2010, 16:24 [IST]