చంద్రబాబు ఆశలన్నీ వైయస్ జగన్ పైనే

కాంగ్రెసు పార్టీలోని పరిణామాలను క్షుణ్నంగా పరిశీలించాలని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆయన ముఖ్య నాయకులకు సూచించారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఆయన చెప్పారు. బాబ్లీపై పోరాటాన్ని ఉధృతం చేయడం, ప్రజాసమస్యలపై పార్టీ కమిటీలు వేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమాలపై పోరాటం చేయడం మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనేనని అంటున్నారు. అంతేకాకుండా, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, దాని వల్ల మధ్యంతర ఎన్నికలు రావచ్చునని ఆయన ఊహిస్తున్నారు. అందుకే ప్రజాపోరాటాలకు చంద్రబాబు శ్రీకారం చూట్టారని చెబుతున్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications