రోశయ్యకు దొరకని కరుణానిధి అపాయింట్ మెంట్
కాంచీపురంలోని అమరావతి దేవాలయానికి చెందిన 497 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రోశయ్య తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కొద్ది రోజుల్లో తమిళనాడు ప్రభుత్వం తన స్పందనను తెలియజేస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, August 7, 2010, 15:41 [IST]