రోశయ్యకు దొరకని కరుణానిధి అపాయింట్ మెంట్

Rosaiah
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అపాయింట్ మెంటు దొరకలేదు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రోశయ్య శనివారం చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరుణానిధిని కలవడానికి ప్రయత్నించారు. అయితే కరుణానిధి అందుకు నిరాకరించారు. రోశయ్య వద్దకు కరుణానిధి జిల్లా కలెక్టర్ ను పంపారు.

కాంచీపురంలోని అమరావతి దేవాలయానికి చెందిన 497 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రోశయ్య తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కొద్ది రోజుల్లో తమిళనాడు ప్రభుత్వం తన స్పందనను తెలియజేస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+