హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్లడ్ బ్యాంక్ పై మాట్లాడితే నాలుక కోస్తా: జివిత రాజశేఖర్ లపై అల్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారి నాలుక కోస్తానని ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. చిరంజీవి రాచబాటలో వెళ్లే ఏనుగు లాంటి వాడని, దారిన పోయే చాలామంది మొరుగుతుంటారన్నారు.

రాజశేఖర్, జీవితల వ్యాఖ్యలపై తాను స్పందించబోనని, దానికి తగిన నాయకులు తమ పార్టీలో ఉన్నారని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎన్నికల సమయంలో బ్లడ్‌బ్యాంక్ గురించి ఎవరైనా మాట్లాడినా ఓపిక వహించాలని అభిమానులకు చెప్పామని, ఇప్పుడు ఎన్నికలు లేవని, పిలిస్తే వచ్చే చానళ్లు ఉన్నాయి కదా అని ఇష్టారీతిన మాట్లాడితే నాలుక కోస్తానని అన్నారు.చిరుపై చేసిన వ్యాఖ్యలకుగాను రాజశేఖర్, జీవితలపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X