వైయస్ అల్లుడి గనులపై పోరు: సిపిఐ నేత నారాయణ అరెస్టు

గనుల అక్రమాలను అడ్డుకోకపతే రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలే ప్రమాదముందని నారాయణ అంతకు ముందు అన్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు వంతెన వద్ద వర్షంలో సైతం నారయణ, పువ్వాడ తదితర నేతలు భైఠాయించి బయ్యారం గనుల అక్రమాలపై నిరసన తెలియజేశారు. గనుల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఒక తీరుగా, కర్ణాటకలో మరో తీరుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బయ్యారంలో ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వమే వెలికితీసి, పరిశ్రమ స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ సంపదను కొందరు కాంగ్రెస్ ఎంపీలు, కిందిస్థాయి నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications