వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణసంచా పేలుడులో నలుగురి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాలో మరో బాణాసంచా పేలుడు సంభవించింది. పెరవలి మండలం అన్నవరప్పాడులో బాణసంచా పేలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ముగ్గురికి గాయాలయ్యాయి.

పెద్దవెల్లమిల్లిలో నాలుగు రోజుల క్రితం జరిగిన పేలుడు నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. దీంతో పెరవలి మండలం ఖండవల్లిలో నిల్వ చేసిన మందుగుండు సామగ్రిని అన్నవరప్పాడులోని ఒక డాబాలోకి తరలించారు. విద్యుత్తు లేకపోవడంతో దీపపు బుడ్డి వెలుతురులో వాటిని మిద్దె మీదకు తీసుకెళ్తున్న సమయంలో అవి పేలాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X