వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బీచ్ లో నాలుగు మృతదేహాలు
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నోటి నుంచి నురగలు వచ్చిన దాఖలాలున్నాయి. అందువల్ల వారు ముందు పురుగుల మందు తాగి సముద్రంలో దూకినట్లు అనుమానిస్తున్నారు. అయితే, వారెందుకు ఆత్మహత్య చేసుకున్నారు, వారెవరు అనే విషయాలు తెలియడం లేదు. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Story first published: Friday, August 20, 2010, 14:55 [IST]