బాపూజీపై కార్యక్రమం మీద ఎన్టీవిపై తెలంగాణవాదుల మండిపాటు

తెలంగాణ పట్ల ఎన్టీవి తన గుడ్డి వ్యతిరేకతను ప్రదర్సించిందని, అహంకార ధోరణిని ప్రదర్శించిందని తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ వ్యాఖ్యానించింది. భారత జాతికి తెలంగాణవాదులు వ్యతిరేకులని, వారు అజ్ఞానులని చూపించేందుకు ప్రయత్నించినట్లు వ్యాఖ్యానించింది. ఎన్టీవి ప్రసారం చేసిన ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ రాజ్ న్యూస్ తన వ్యాఖ్యానాలను జోడించింది. అదే అంధ్ర క్యారెక్టర్లు సన్యాసిరావు, కుల్లప్పల చేత మాత్రం చాలా గౌరవంగా మాట్లాడించారని ఆరోపించింది. ఎన్టీవి తెలంగాణ వ్యతిరేకతపై తెలంగాణవాదులు మండిపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications