కెవిపి రామచందర్ రావుకు రోశయ్య భయపడుతున్నారు: ఎర్రంనాయుడు

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై న్యాయ విచారణ గానీ సిబిఐ విచారణ గానీ ఎందుకు జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. రోశయ్య ప్రభుత్వం గుండు సున్నా అని, ప్రభుత్వ పాలనా యంత్రాంగం కుప్పకూలుతోందని ఆయన అన్నారు. గిరిజనులపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రేమ ఒలకబోస్తున్నారని, వారిపై ప్రేమ ఉంటే జిందాల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం దార్లలో మంత్రులు, శాసనసభ్యులు కూడా ఉండవచ్చునని ఆయన అన్నారు. దీనిపై విచారణ వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications