కేంద్రం, తెలంగాణ భవన్ కు సలాం కొట్టి తెలంగాణ రాసిస్తుందన్న ధీమా కెసిఆర్ ది..!

డిసెంబరు 31 వరకూ వేచి చూద్దామని, అప్పటికీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే, గాంధీజీ బాటలో పెద్ద ఎత్తున సహాయ నిరాకరణ ఉద్యమం చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని, ఎక్కడి వారు అక్కడే పాలనను స్తంభింపజేసి ఒక్క బస్సును, రైలును కూడా కదలనివ్వకూడదని, షాపులు తెరవకూడదని, ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా మొత్తం అన్ని కార్యక్రమాలు బంద్ అయితేనే మన రాష్ట్రం మనకు వస్తుందని కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications