తెలుగుదేశం...కొత్త స్కీమ్ 'పలకరింపు' ఉద్దేశ్యమిదే

పలకరింపు యాత్రకు సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపించనున్న పోస్టర్లు, సీడీలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబుకు వెంకటసుబ్బన్న అందించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ యాత్రను టీడీపీ చేపట్టింది. పలకరింపునకు సంబంధించిన రూట్ మ్యాప్, షెడ్యూలు వివరాలను పార్టీ త్వరలో నిర్ణయింస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications