Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముగ్గురు ఏజెన్సీ గిరిజనుల ప్రాణాలు తీసిన మాంసం

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాంసం ముగ్గురి ప్రాణాలు తీసింది. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. అతిసారా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఈ మరణాలు సంభవించినట్లు భావిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల మరణాలు సంభవించాయి. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం చింతగున్నె గ్రామంలోని ముగ్గురు మరణించారు.

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోకి వైద్యుల బృందాలను పంపారు. అతిసారాను కట్టడి చేసేందుకు ఆ బృందాలు పనిచేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+