వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగ్గురు ఏజెన్సీ గిరిజనుల ప్రాణాలు తీసిన మాంసం
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోకి వైద్యుల బృందాలను పంపారు. అతిసారాను కట్టడి చేసేందుకు ఆ బృందాలు పనిచేస్తున్నాయి.
Comments
Story first published: Wednesday, September 15, 2010, 11:00 [IST]