హైదరాబాద్:
తెలంగాణ
బంద్
కారణంగా
గ్రూప్
వన్
పరీక్ష
రాయలేకపోయినవారికి
మళ్లీ
పరీక్ష
నిర్వహిస్తామని
ఏపీపీఎస్సీ
తెలిపింది.ఉస్మానియా
యూనివర్సిటీ
క్యాంపస్లోని
బీఈడీ
సెంటర్,
వరంగల్లోని
తేజస్వి
హైస్కూల్
కేంద్రాల్లో
మళ్లీ
పరీక్ష
నిర్వహిస్తామని
ఏపీపీఎస్సీ
పేర్కొంది.పరీక్ష
రాయని
వారు
ఈ
నెల
23
తేదిలోపు
దరఖాస్తు
చేసుకోవాలని
కోరింది.ఐతే
అభ్యర్థులు
చూపించే
కారణాలకు
కమిషన్
సంతృప్తి
పడితేనే
పరీక్ష
రాయవచ్చని
తెలిపింది.