తెలంగాణ విలీనం చరిత్రను పారదర్శకంగా అందించాలి: డిఎస్

నాటి నుంచి నేటి వరకు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, నేడు సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రం సారించి, అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. జాతులు తదితర కారణాలతో నేడు అంతా అశాంతి నెలకొంటుందని, కాని మహాత్మాగాంధీ సూచించిన అహింస, శాంతి మంత్రంతో దేనినైనా సాధించవచ్చునని తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఐనా, భారత్ లో హైదరాబాద్ విలీనం ఐనా చరిత్రను ముందు తరాలకు పారద్శకంగా అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రోశయ్య విలీనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications