అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం: తీవ్ర ఉద్రిక్తత

కాగా, తెలంగాణవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురేయడానికి ఎబివిపి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంగీకరించకపోవడంతో పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. వరంగల్ లో ఎబివిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. హన్మకొండలో ఎబివిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మిగతా తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎబివిపి డిమాండ్ చేస్తూ వస్తోంది. మెదక్ జిల్లా సిద్ధిపేటలో పోలీసులు 20 మంది ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications