అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం: తీవ్ర ఉద్రిక్తత

కాగా, తెలంగాణవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురేయడానికి ఎబివిపి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంగీకరించకపోవడంతో పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. వరంగల్ లో ఎబివిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. హన్మకొండలో ఎబివిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మిగతా తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే వాతావరణం నెలకొని ఉంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎబివిపి డిమాండ్ చేస్తూ వస్తోంది. మెదక్ జిల్లా సిద్ధిపేటలో పోలీసులు 20 మంది ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications