తిరుమల శ్రీవారి హుండీలో బుల్లెట్: ఉలిక్కిపడ్డ సిబ్బంది

వైకుంఠం, మహాద్వారాల వద్ద భక్తులను తనిఖీ చేస్తారు. ఆ తనిఖీల తర్వాత కూడా బుల్లెట్ శ్రీవారి హుండీ దాకా చేరింది. అయితే, తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శ ఉంది. సుశిక్షితులైనవారు కాకుండా తాత్కాలిక ఉద్యోగులు తనిఖీలు చేస్తున్నారని, దానివల్ల ప్రమాదం సంభవించే సూచనలున్నాయని అంటున్నారు. కాగా, ఆదివారం తిరుమలకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంది. ఈ స్థితిలో క్యూలైన్లో తోపులాట చోటు చేసుకుంది. అది తొక్కిసలాటకు దారి తీసి తాత్కాలిక షెడ్ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు గాయపడ్డారు. మరికొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications