బిపిఒ ఉద్యోగిని రేప్, హత్య కేసు: క్యాబ్ డ్రైవర్ దోషి

Pratibha
బెంగళూరు: బిపిఒ ఉద్యోగిని ప్రతిభా శ్రీకాంతమూర్తి రేప్, హత్య కేసులో క్యాబ్ డ్రైవర్ ను సిటీ కోర్టు బుధవారం దోషిగా నిర్ధారించింది. 2005లో హెవ్ లెట్ - పకార్డు బిపిఒలో పనిచేస్తున్న ప్రతిభపై క్యాబ్ డ్రైవర్ శివకుమార్ అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. శివకుమార్ తొలుత నేరాన్ని అంగీకరించాడు. కానీ ఆ తర్వాత మాట మార్చి తనపై మోపిన అభియోగాలన్నీ అబద్ధమని వాదించాడు. తనకు ప్రతిభ తెలియనే తెలియదని కూడా అన్నాడు.

డ్రైవర్ శివకుమార్ ప్రతిభను ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసికెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఆ తర్వత గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని అంజనాపుర లే అవుట్ లో పాతిపెట్టాడు. ఈ సంఘటన 2005 డిసెంబర్ 13వ తేదీన జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+