వారిపై మాట్లాడితే కించపరుచుకున్నట్లే: జగన్ క్యాంప్ పై డిఎల్ రవీంద్రారెడ్డి

ఎమ్మార్ ప్రాపర్టీస్ పై సిబిఐ విచారణ కచ్చితంగా జరుగుతుందని, సిబిఐ విచారణ జరిగినప్పుడే సంపూర్ణమవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను ఏ అదృశ్య శక్తిగానీ, ఏ వ్యక్తి గానీ నడిపించడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలకు మంత్రులు కచ్చితంగా స్పందించాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications