పులిలా వచ్చిన వాడు ఇప్పుడు పిల్లిలా మారిపోయాడు

గవర్నర్ లు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా మారుతున్నారని, మొన్న కర్ణాటక సంక్షోభంలో గవర్నర్ భరద్వాజ్ ప్రవర్తనే ఇందుకు పెద్ద ఉదాహరణ అన్నారు. భరద్వాజ్ కాంగ్రెస్ అనుకూలంగా రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తించాడన్నారు.
కాంగ్రెస్ నాయకులు పదవుల లేక పిచ్చి పట్టినాళ్లలా తిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ చుట్టూ, విస్తరణ ఉంటే తమ మంత్రి పదవులు కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు అనుకూలంగా మంత్రి పదవి దక్కించుకోవటానికి రోశయ్య చుట్టు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. వీరే కాకుండా కాంగ్రెస్ నాయకులంతా తమ తమ పదవుల కోసం పోరాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడాన్ని మరిచిపోయారన్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications