లోకేష్ చానెల్ ఇష్యూ: టార్గెట్ టిడిపి అధినేత చంద్రబాబే

స్టూడియోఎన్ వ్యవహారాన్ని వ్యాపారంగా కొట్టేస్తున్న చంద్రబాబు ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై ఎందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన అడిగారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ ది వ్యాపారం కాదా అని ఆయన అడిగారు. స్టూడియోఎన్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఐక్యంగా పోరాడుదామని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ పిలుపునిచ్చారు. ఉద్వాసనకు గురైన సిబ్బందిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారు కావడంతో రాజ్ న్యూస్ కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది. సాక్షి టీవీ చానెల్ ప్రతి రోజు స్టూడియోఎన్ పై విమర్శలతో వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. స్టూడియోఎన్ ను ఏకంగా బాబు చానెల్ అంటూ వ్యాఖ్యానిస్తోంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications