హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోస్టులు భర్తీ చేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు సచివాలయ ముట్టడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ 2008 డిఎస్సీ ఆభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు. అభ్యర్థులు సచివాలయంలోకి చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంటానంటూ సచివాలయం గేటు ఎక్కడంతో పోలీసులు అప్రమత్తమై అతన్ని కిందికి దించారు.

పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చి 24 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే తాము సామూహిక హత్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నోటీఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో తమను అన్యాయం జరుగుతుందని, అయితే అందుకు కోటా పద్ధతిలో వెళ్లాలన్నారు. కాగా పోలీసులు అభ్యర్థులను పలువురిని అరెస్టు చేశారు.

కాగా మంత్రిమాణిక్య వరప్రసాద్ డిఎస్సీ 2008 ఫైలుపై సంతకం చేశారు. జీవో-28 ప్రకారం 70 శాతం, మెరిట్ ప్రకారం 30 శాతం రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X