పోస్టులు భర్తీ చేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు సచివాలయ ముట్టడి

పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చి 24 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే తాము సామూహిక హత్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నోటీఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో తమను అన్యాయం జరుగుతుందని, అయితే అందుకు కోటా పద్ధతిలో వెళ్లాలన్నారు. కాగా పోలీసులు అభ్యర్థులను పలువురిని అరెస్టు చేశారు.
కాగా మంత్రిమాణిక్య వరప్రసాద్ డిఎస్సీ 2008 ఫైలుపై సంతకం చేశారు. జీవో-28 ప్రకారం 70 శాతం, మెరిట్ ప్రకారం 30 శాతం రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయించారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications