కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలిమండలం తుమ్మలపెంటబ్రిడ్జి వద్ద లారీ, సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందినవారుగా భావిస్తున్నారు. కర్నూలు నుంచి తిరుమల వెళ్తుంగా ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X