ఎన్టీఆర్ హత్యలను ప్రోత్సహించలేదు, పోరాడుతాం: పరిటాల సునీత

బెజవాడ తెలుగు దేశం పార్టీ నాయకుడు, పరిటాల రవీంద్ర అనుచరుడు వల్లభనేని వంశీ సైతం రాంగోపాల్ వర్మ రక్తచరిత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ తనకు స్నేహితుడని, ఆయన్ను నేను దగ్గరనుండి చూసిన వ్యక్తినని, ఆయనది శాడిస్టు మెంటాలిటీ అన్నారు. కోట్లమంది ఆరాదించి దేవుడు, తెలుగు జాతి ప్రతిష్టను వ్యాప్తి చేసిన ఎన్టీఆర్ ను వర్మ నెగిటివ్ పాత్రలో చూపించటంతో ఆయన శాడిజం అర్థమవుతున్నదన్నారు. మరో నాయకుడు ఇ.పెద్దిరెడ్డి కూడా వర్మపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను అవమానించే విధంగా ఉన్న దృశ్యాలను చిత్రం నుంచి తొలగించాలని ఆయన కోరారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications