పొన్నాల ఉత్తర కుమారుడు: గాలి ముద్దు కృష్ణమనాయుడు
ఇరిగేషవ్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. పోలవరంపై ఎన్విరాన్ మెంట్ అనుమతికి ఎన్ని లేఖలు రాసినా లాభం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులు, శాసనసభ్యులు కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు.
Comments
పొన్నాల లక్ష్మయ్య గాలి ముద్దుకృష్ణమనాయుడు పోలవరం హైదరాబాద్ gali muddukrishnama naidu ponnala laxmaiah polavaram hyderabad
Story first published: Tuesday, November 2, 2010, 15:05 [IST]