నిరసనల మధ్య డిఎస్సీ - 2008 నియామకాల కౌన్సెలింగ్

వరంగల్ లో బిఇడి అభ్యర్థులు కౌన్సెలింగ్ సెంటర్ పై దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిజామాబాద్ కౌన్సెలింగ్ సెంటర్ ను బిఇడి అభ్యర్థులు ముట్టడించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిఇడి అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. డిఇవోను డిఎస్సీ అభ్యర్థులు కొట్టారు. మొత్తం 50 వేల పోస్టుల భర్తీకి పూనుకున్నారు. వీటిలో ఇప్పటికే 20 వేల పోస్టుల భర్తీ జరిగింది. డిఇడి అభ్యర్థులు లేక రెండు వేల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
More From
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications