నిరసనల మధ్య డిఎస్సీ - 2008 నియామకాల కౌన్సెలింగ్

వరంగల్ లో బిఇడి అభ్యర్థులు కౌన్సెలింగ్ సెంటర్ పై దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిజామాబాద్ కౌన్సెలింగ్ సెంటర్ ను బిఇడి అభ్యర్థులు ముట్టడించారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిఇడి అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. డిఇవోను డిఎస్సీ అభ్యర్థులు కొట్టారు. మొత్తం 50 వేల పోస్టుల భర్తీకి పూనుకున్నారు. వీటిలో ఇప్పటికే 20 వేల పోస్టుల భర్తీ జరిగింది. డిఇడి అభ్యర్థులు లేక రెండు వేల పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications