హైదరాబాద్ లో పట్టపగలే వెంటాడి వెటాడి రౌడీ షీట్ ను చంపారు

కాగా ఫజల్ హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పేరుమోసిన బడా రౌడీషీటర్ ఆయుబ్ ఖాన్ కు ఫజల్ తోడల్లుడు. వీరిద్దరు కలిసి హైదరాబాదులో లాండ్ సెటిల్మెంటులు చేసేవారు. కొన్నాళ్లు వారిద్దరు కలిసి సెటిల్మెంటులు చేశారు. కొద్దికాలం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ హత్యను ఆయుబ్ ఖానే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మధ్య లాండుసెటిల్మెంటు గొడవలు ఉండటంతో ఆర్థికలావాదేవీల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే మరో రౌడీషీటర్ ఖైజర్ కూడా ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications