రాజ్ భవన్ ముట్టడికి ఏబివిపి యత్నం, పలువురి అరెస్టు
ముట్టడికి వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫ్రీజోన్ కు సంబంధించిన 14ఎఫ్ క్లాజ్ ను తొలగించాలని, ఆ సవరణ జరిగే వరకు ఎస్సై పోస్టులకు తలపెట్టిన రాత పరీక్షను వాయిదా వేయాలని ఎబివిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Comments
Story first published: Wednesday, November 17, 2010, 12:11 [IST]