భగ్గుమన్న సీమాంధ్ర: రేపు బంద్ కు విద్యార్థుల జెఎసి పిలువు

అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం (ఎస్కేయు) విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయు) విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. ఎస్సై పరీక్షల వాయిదాకు నిరసనగా సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్సై రాత పరీక్షల వాయిదాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. రోశయ్య పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర పరిరక్షణ సమితి రేపు శనివారం సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications