హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కథనంపై జగన్ కు సంబంధం లేదు: సాక్షి సీఈవో రామ్ వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sakshi CEO Ram
హైదరాబాద్: సాక్షిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తలపై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెసు కార్యకర్తలు ఆగ్రహ జ్వాలలు రగల్చడంతో సాక్షి పత్రిక దిగి వచ్చింది. సాక్షి నిజాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా మాత్రమే కథనాన్ని ప్రసారం చేసినట్టు సాక్షి టీవీ సీఈవో రామ్ చెప్పారు. సాక్షిలో వచ్చిన కథనానికి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించాడు. 125 ఏళ్ల కాంగ్రెసు ప్రస్థానం ఏ దిశలో సాగుతుందో చెప్పడానికే ఆ ప్రసారం చేసినట్టు ఆయన తెలిపారు.

ఒక న్యూస్ ఛానల్ గా కాంగ్రెసు పార్టీలో జరుగుతున్న పరిణామాలను మాత్రమే ప్రసారం చేశామన్నారు. ఆ ప్రసారం ఇతర ఛానళ్లు, పత్రికలలో వచ్చిన వాటి ఆధారంగానే ప్రసారం చేసినట్టు రామ్ వివరణ ఇచ్చుకున్నాడు. జగన్ ను సంప్రతించకుంటానే ప్రసారం చేశామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X