కథనంపై జగన్ కు సంబంధం లేదు: సాక్షి సీఈవో రామ్ వివరణ
ఒక న్యూస్ ఛానల్ గా కాంగ్రెసు పార్టీలో జరుగుతున్న పరిణామాలను మాత్రమే ప్రసారం చేశామన్నారు. ఆ ప్రసారం ఇతర ఛానళ్లు, పత్రికలలో వచ్చిన వాటి ఆధారంగానే ప్రసారం చేసినట్టు రామ్ వివరణ ఇచ్చుకున్నాడు. జగన్ ను సంప్రతించకుంటానే ప్రసారం చేశామని ఆయన అన్నారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు సాక్షి సోనియా గాంధీ రామ్ హైదరాబాద్ ram ys jagan congress sakshi sonia gandhi hyderabad
Story first published: Sunday, November 21, 2010, 15:22 [IST]