2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్కసు వెళ్శగక్కిన టాటా టెలి, ఆర్ కామ్..

వీరికి తోడుగా పాత జీఎస్ ఎం ఆపరేటర్లు ఎటువంటి ధర చెల్లించకుండా అదనపు 2జీ స్పెక్ట్రమ్ పోందినట్లు అనిల్ అంబానీ ఆద్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేర్కోంది. అంతేకాకుండా ఇటీవల ఒక టీవీ ఛానెల్ కురతన్ టాటా ఇచ్చిన ఇంటర్వ్యూని సమర్దించింది. ఈఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ పాత జీఎస్ ఎం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ నుతమ గుప్పెట్లో పెట్టుకున్నారని టాటా గ్రూప్ కంపెనీల అధిపతి రతన్ టాటా అన్నారు. అంతేకాకుండా అదనపు స్పెక్ట్రమ్ ఉన్న వారినుండి ఆదాయాన్ని రాబట్టాలని చూచించారు.
వీరికి సమాధానంగా వోడాఫోన్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. కోత్తగా జీఎస్ఎం టెలికాం సేవలను ప్రారంభించిన ఆపరేటర్లు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నయని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే అదనపు స్పెక్ట్రమ్ పోందినట్లు తెలిపింది. గత దశాబ్దం కాలంగా చందాదారుల సంఖ్యకు అనుగుణంగా అపరేటర్లు ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించిందని వివరించింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications