వైయస్ జగన్ ది తొందరపాటు: కాంగ్రెసు ఎంపి పొన్నం ప్రభాకర్

అయితే బలహీన వర్గాల వారికి కాస్త ప్రాధాన్యం తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో న్యాయం జరిగేలా చూస్తారన్నారు. మంత్రులు సమర్థవంతంగా పని చేయాలన్నారు. వారు బాగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి పని చేయాలన్నారు. తద్వారా పార్టీ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే మంత్రివర్గ కూర్పునకు, తెలంగాణ నినాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
కాగా మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించకపోవటంపై ఎలాంటి నిరాశ లేదని శాసనసభ్యులు సుధీర్ రెడ్డి అన్నారు. ప్రస్తుత మంత్రివర్గంపై ఎలాంటి తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పని చేస్తామని ఆయన అన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications