కెసిఆర్ కు షాక్: జిట్టా యువ తెలంగాణ పార్టీ రిజిష్టర్

గత ఎన్నికల్లో జిట్టా బాలకృష్ణా రెడ్డి భువనగిరి శాసనసభా స్థానం నుంచి తెరాస టికెట్ ఆశించారు. అయితే, తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఆ సీటును ఉమా మాధవరెడ్డికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో జిట్టా బాలకృష్ణా రెడ్డికి పోటీ చేసే అవకాశం లభించలేదు. దీంతో కెసిఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెరాసకు దూరమయ్యారు. ఆ తర్వాత విడిగా తెలంగాణ యువజన సంస్థను నడుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పేరునే ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేయించారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications