వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీకృష్ణ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ: సిఎంతో భేటీ అనంతరం కెకె
డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళనగా ఉందని ఆయన ఆందోళ వ్యక్తం చేశారు. ఆ విషయంపై మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. అందరి సమ్మతంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యులతో మాట్లాడడానికి ఇబ్బందులేమిటని సోనియా అడగడంతో కిరణ్ కుమార్ రెడ్డి కేశవరావును కలిసినట్లు చెబుతున్నారు. వీరిరువురి మధ్య తెలంగాణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Comments
కె కేశవరావు తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీ k keshavarao telangana srikrishna committee kirankumar reddy new delhi
Story first published: Tuesday, December 7, 2010, 17:30 [IST]