వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ: సిఎంతో భేటీ అనంతరం కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshavarao
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ కమిటీ నివేదికతో తమకు సంబంధం లేదని మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు మంగళవారం విలేకరులతో అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాకు ముఖ్యం కాదన్నారు. డిసెంబర్ 31లోపు శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందిస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను మర్యాద పూర్వకంగానే కలిశారని జీవన్ రెడ్డి చెప్పారు. రాజకీయ విషయాలేమీ మాట్లాడుకోలేదని స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళనగా ఉందని ఆయన ఆందోళ వ్యక్తం చేశారు. ఆ విషయంపై మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. అందరి సమ్మతంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంటు సభ్యులతో మాట్లాడడానికి ఇబ్బందులేమిటని సోనియా అడగడంతో కిరణ్ కుమార్ రెడ్డి కేశవరావును కలిసినట్లు చెబుతున్నారు. వీరిరువురి మధ్య తెలంగాణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X