నల్గొండ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ, లాఠీఛార్జ్

మునుగోడు నియోజకవర్గంలో కాశీనాథ్ ను ఇంఛార్జ్ గా నియమించటంతో సురెందర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. కాశీనాథ్ కి, ఉమామాధవరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీనుండి వెళ్లిపోవటానికి మీరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చినికి చినికి ఈ వివాదం ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగే స్థాయికి చేరింది. ఎమ్మెల్యేలు, అరవింద్ కుమార్ గౌడ్ ఎంతగా వారించినా తమ్ముళ్లు వినలేదు.












Click it and Unblock the Notifications