ప్రతిపక్షాల వల్లే పార్లమెంటు సమావేశాలు స్తంభించాయి: ప్రణబ్ ముఖర్జీ

2జి స్పక్ట్రం విషయంపై పార్లమెంటులో కాకుండా ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చించాల్సిన ఆవక్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన సమయంలో అనవసరంగా వేరేవాటిపై చర్చలు జరిపి ప్రజా ధనం నిరుపయోగం చేయకూడదన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సమావేశాలను స్తంభింపజేసిన విపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమావేశాలు సజావుగా సాగడానికి శక్తివంచన లేకుండా కృషి చేసిందని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications