గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆంధ్ర నాట్యం కూచిపూడి

600 ఏళ్ల నాటి ప్రాచీన నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడానికి సిలికానాంధ్ర చేస్తున్న కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. మహా బృంద నాట్యం గిన్నిస్ పుటలకు ఎక్కడం ద్వారా ప్రపంచంలో రాష్ట్రానికి ఉన్నతమైన గౌరవం దక్కిందని, అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలను అందించారు. కూచిపూడి నాట్యానికి ప్రాణం పోసిన సిద్ధింద్రయోగికి నివాళిగా పద్మభూషణ్ వెంపటి చిన సత్యం హిందోళ రాగంలో రూపొందించిన 'థిల్లానా' నాట్యాన్ని ఏకకాలంలో 2,800 మంది కళాకారులు 10 నిమిషాలపాటు అభినయించారు. ఈ ప్రదర్శనను గిన్నిస్ సంస్థ ప్రపంచ రికార్డుగా గుర్తించింది. గిన్నిస్ ప్రతినిధి ఈ మేరకు ప్రదర్శన ముగిసిన అనంతరం ముఖ్యమంత్రికి ధ్రువపత్రాన్ని అందజేశారు. రెండో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవీసింగ్, గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి సతీమణి రాధికారెడ్డి, కేంద్రమంత్రి పురంధరేశ్వరి, మంత్రులు వట్టి, శ్రీధర్బాబు, డీకే అరుణ, నాట్య కుటుంబాలు, కళాప్రియులు పాల్గొన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications