పార్టీ మార్పుపై మనసు మార్చుకున్న ఎమ్మెల్యేలు సుద్దాల, షిండే

తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ సాధన కోసం పోరాడాలని కార్యకర్తలు సమావేశంలో సూచించినట్టు సుద్దాల దేవయ్య చెప్పారు. మెజారిటీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గారని చెప్పారు. కార్యకర్తల మనోభావాల మేరకే తాను టిడిపిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కార్యకర్తల మనోభావాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానన్నారు. పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని మరో శాసనసభ్యుడు హనుమంతు షిండే అన్నారు. తెలంగాణ కోసం మా పోరాటం సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఢోకా లేదన్నారు. తాను పార్టీ మారుతుందనే వార్తలో నిజం లేదన్నారు. తనకు అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదని చెప్పారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications