పార్టీ మార్పుపై మనసు మార్చుకున్న ఎమ్మెల్యేలు సుద్దాల, షిండే

తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ సాధన కోసం పోరాడాలని కార్యకర్తలు సమావేశంలో సూచించినట్టు సుద్దాల దేవయ్య చెప్పారు. మెజారిటీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గారని చెప్పారు. కార్యకర్తల మనోభావాల మేరకే తాను టిడిపిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కార్యకర్తల మనోభావాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానన్నారు. పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని మరో శాసనసభ్యుడు హనుమంతు షిండే అన్నారు. తెలంగాణ కోసం మా పోరాటం సాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఢోకా లేదన్నారు. తాను పార్టీ మారుతుందనే వార్తలో నిజం లేదన్నారు. తనకు అసలు అలాంటి ఉద్దేశ్యమే లేదని చెప్పారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications