మద్దెలచెర్వు సూరి హత్యలో మరో మలుపు: కొత్తగా తెరపైకి గణేశ్

భాను సూరిని హత్య చేసిన తర్వాత, హత్యకు ముందు ఎన్నో ఫోన్లు చేశారు. చాలామందికి ఫోన్లు చేసి మాట్లాడాడు. సూరి హత్య తర్వాత సూరి ఫినిష్ అనే మెసేజ్ కూడా ఎవరికో చేశాడు. అయితే భాను మాట్లాడిన ఫోన్లలో 9000571141 అనే ఫోన్ నంబరు కూడా ఉంది. ఆ నెంబరు శింగనమల గణేష్ పేరుతో అనంతపురం అడ్రస్ పై రిజిస్టర్ అయి ఉంది. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. గణేష్, భానుకు బంధువు. సూరి జైలులో ఉన్నప్పుడు గణేష్ బిర్యానీ ప్యాకెట్లలో సెల్ఫోన్లు అందించిన ఆరోపణలలో ఉన్నాడు. సూరికి గణేశ్కు మంచి సన్నిహితుడు. సూరి హత్యతో ఓ మంత్రి కుమారుడికి, విజయవాడకు చెందిన ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉందని తెలిసిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాఫ్తు చేస్తున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications