వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ తడిమిన అంశాలు, చేసిన విశ్లేషణలు

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ కమిటీ నివేదిక బుద్ధుడి సూక్తితో ప్రారంభమైంది. ఎవరూ ఓడిపోకూడదని, ఎవరు ఓడిపోయినా విశానమేనని, అందరూ సమానంగా గెలుపొందుతూనే విజయమని శ్రీకృష్ణ అన్నారు. ఇందుకు అనుగుణంగా తమ నివేదికను తయారు చేశామని చెప్పుకున్నారు. కమిటీ తన నివేదికను రెండు భాగాలుగా సమర్పించింది. ఇందులో మొత్తం 9 అధ్యాయాలున్నాయి. నివేదిక మొత్తం 505 పేజీలున్నాయి.

నివేదిక 9 అధ్యాయాలు ఇలా ఉన్నాయి - 1 రాష్ట్ర పరిణామాలు, చారిత్రక నేపథ్యం 2. సామాజికాభివృద్ధి, సమతౌల్యం 3. విద్య, వైద్యం 4. నీటి వనరులు, సాగునీరు, విద్యుత్ 5. ప్రజలు, ఉద్యోగావకాశాలు 6 హైదరాబాద్ సిటీ 7. సామాజిక, సాంస్కృతికాంశాలు 8. శాంతిభద్రతలు, అంతర్గత భద్రత 9. భవిష్యత్తు సూచనలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X