ఉద్రిక్తతమవుతున్న తెలంగాణ: రాజకీయ నేతల ఇళ్లు ముట్టడి

నిజామాబాద్లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. రాజీనామా చేయాలని ఆయనను డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని నిజామాబాద్ జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ ఇంటిని ముట్టడించారు.
ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరంగల్లులో విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వరంగల్లులో కోర్టులకు తాళాలు వేశారు. ఎంజిఎం ఆసుపత్రి ముందు నర్సులు ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలను మూసేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications