వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యాయమైన పోరాటం చేస్తున్న జగన్ కు నా మద్దతు: జయసుధ
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులకు న్యాయం జరగాలని జగన్ దీక్ష చేస్తున్నారని ప్రజారాజ్యా పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా రైతులకోసం చేస్తున్న దీక్ష కాబట్టి మేం మద్దతు పలుకుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మేం పోరాటం చేస్తామన్నరు. పార్టీలకతీతంగా అందరూ పాల్గొన్నారన్నారు. రాష్ట్రమంతా ఇప్పుడు జగన్ను కలవరిస్తోందన్నారు.
Comments
Story first published: Tuesday, January 11, 2011, 12:39 [IST]