పాకిస్తాన్ లో భారీ భూకంపం, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు

ప్రకంపనలు రావడంతో ఢిల్లీ ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గది కదిలిపోతున్నట్లు అనిపించిందని, దాంతో భయంతో బయటకు పరుగులు తీశామని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఇరాన్, అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని పాకిస్తాన్ భూభాగంలో భూకంపం వచ్చినట్లు భారత భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పారు. భూకంపం వచ్చిన ప్రాంతం మారుమూలలో ఉండడంతో నష్టం గురించి తెలియడం లేదు. నష్టం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications