వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌ లో భారీ భూకంపం, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై ఇది 7.4గా నమోదైంది. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా వంటి ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గోడ కూలడంతో పాకిస్తాన్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో మాత్రం ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని తెలుస్తోంది.

ప్రకంపనలు రావడంతో ఢిల్లీ ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గది కదిలిపోతున్నట్లు అనిపించిందని, దాంతో భయంతో బయటకు పరుగులు తీశామని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఇరాన్, అఫ్గనిస్తాన్ సరిహద్దుల్లోని పాకిస్తాన్ భూభాగంలో భూకంపం వచ్చినట్లు భారత భూభౌతిక శాస్త్రవేత్తలు చెప్పారు. భూకంపం వచ్చిన ప్రాంతం మారుమూలలో ఉండడంతో నష్టం గురించి తెలియడం లేదు. నష్టం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు.

English summary
A powerful earthquake of 7.4 magnitude struck southwestern Pakistan at about 2 am IST on Wednesday, tremors of which were felt in some states of North India like Delhi, Rajasthan and Haryana.While one person is reported to have died in a wall collapse in Pakistan, there were no reports of any loss of life or property from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X