తెరాస ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రి డికె అరుణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా తెలంగాణవాదులు నిలదీశారు. తెలంగాణవాదులను పోలీసులను అరెస్టు చేశారు. మీడియాను సమావేశంలోకి అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. మంత్రులు బయటకు రావాలంటూ మీడియా ప్రతినిధులు నినాదాలు చేశారు. పిలిచి అవమానిస్తారా అని వారు ప్రశ్నించారు.
Comments
Story first published: Saturday, January 22, 2011, 11:46 [IST]